అజిత్సింగ్నగర్లో ఈగిల్ సైకిల్ ర్యాలీ
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపుఐజీ ఎ.కె. రవికృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీఆరోగ్యం–క్రమశిక్షణపై ప్రజల్లో అవగాహనవిజయవాడ, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):మాదకద్రవ్యాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు “డ్రగ్స్కు నో బ్రో – సైకిల్ తొక్కు బ్రో” అనే నినాదంతో అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈగిల్ విభాగం ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ర్యాలీకి ఈగిల్ విభాగాధిపతి, ఐజీ ఎ.కె. రవికృష్ణ నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతను మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు....