జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు..
మనప్రజాప్రతినిధి//ఖమ్మం జిల్లా, నవంబర్19:పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మంఅనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్ మొబైల్ చెక్ ద్వారా వేలిముద్రలు సేకరణ.మద్యం మత్తులో పట్టుబడిన వారిపై కేసులు నమోదురోడ్డు ప్రమాదాలను అరికట్టేదిశగామరింతపటిష్టమైనభద్రతచర్యలు.రాత్రివేళలోపెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి పోలీసులు ఎక్కడికక్కడ మోహరించి డ్రంకన్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు చేపట్టారు.అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్ మొబైల్ చెక్ ద్వారా వేలిముద్రలు సేకరించారు. మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులను...