మెదక్ జిల్లా (మనప్రజాప్రతినిధి నవంబర్23):
సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి, దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో, అందోల్-జోగిపేట,డివిజన్లోని అందోల్, వట్టిపల్లి, పుల్కల్, చౌటకూర్, మండలాల్లోని, స్వయం సహాయక సంఘం ఆడబిడ్డలకు, పుట్టింటి సారే మాదిరిగా, ఆత్మ గౌరవంతో కూడిన, నాణ్యమైన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం తేదీ 23, 11, 2025, మధ్యాహ్నం2.30, గంటలకు వేదిక లక్ష్మీదేవి గార్డెన్స్ సంగుపేట, ఇట్టి కార్యక్రమానికి ఆందోల్- జోగిపేట, డివిజన్ ప్రజలు నాయకులు పాల్గొనగలరని, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి క్యాంప్ కార్యాలయం సంగారెడ్డి, వారు వెల్లడించార…..