తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్ సైబర్ నేరగాళ్ల కొత్త పన్నాగం<br>
- ఎస్బీఐ కేవైసీ పేరుతో అపాయ ఏపీకే ఫైళ్లు షేర్- మంత్రులు, పీఆర్వోలు, జర్నలిస్టుల ఫోన్లు టార్గెట్- అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ హెచ్చరికహైదరాబాద్, 23 నవంబర్ (మనప్రజాప్రతినిధి): తెలంగాణ మంత్రులు, సీఎంవో, డిప్యూటీ సీఎం అధికారిక వాట్సాప్ గ్రూపులు సైబర్ నేరగాళ్ల టార్గెట్గా మారాయి. ఎస్బీఐ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైళ్లను గ్రూపుల్లో షేర్ చేస్తూ, వాటిని ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాకింగ్కు గురయ్యేలా పన్నాగం పన్నుతున్నట్లు సమాచారం.మంత్రుల అధికారిక గ్రూపులతో పాటు పీఆర్వోలు, మీడియా గ్రూపుల్లోనూ ఇదే...