రైతుల పాలిట కల్పవృక్షం ఎఫ్ పి ఓ ను సద్వినియోగించుకోవాలి పోకల
మనప్రజాప్రతినిధి//గరిడేపల్లి : నరేంద్ర మోడీ సారాధ్యంలోని భారతీయ జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ( FPO) రైతుల పాలిటికల్పవృక్షమని ప్రతి రైతు సద్వినియోగించుకోవాలని మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, భాజపా జిల్లా నాయకులు పోకల వెంకటేశ్వర్లు కోరారు.మంగళవారం మండలంలోని పొనుగోడు ప్రాథమిక సహకార సంఘంలో రు. 2 వేలు చెల్లించి ఎఫ్ పి ఓ సభ్యత్వం తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అనేది సన్న చిన్న కారు రైతులు, పాల ఉత్పత్తిదారులు, మత్స్య కారులు, చేనేత...