మనసునితాకిన మానవత్వం:”హిందూజ సహాయంతో దివ్యాంగురాలైన రజిత కొత్త ఆశలో

•దివ్యాంగురాలు రజితకు ఆర్థికసాయం చేసినసెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని "హిందూజ.•మెరిట్ స్కాలర్షిప్ నుంచిరూ.5,000సహాయం-మానవత్వానికి మారు పేరునంగునూరు,జనవరి16(మనప్రజాప్రతినిధి)నంగునూరు మండలం నంగునూరు గ్రామానికి చెందిన దివ్యాంగురాలు రజితకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని చింత హిందూజ తన మెరిట్ స్కాలర్షిప్ నుండి రూ.5,000 ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.కరోనా కాలంలో రజిత భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ మరణించడంతో, దివ్యాంగురాలైన రజిత తన ముగ్గురు పిల్లల సంరక్షణ, పోషణ కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని తెలంగాణ దివ్యాంగుల...