ఆపన్న హస్తుడు ఎర్రబోలు రాజారెడ్డి
మనప్రజాప్రతినిధి//సిద్దిపేట,నర్సాపూర్ ఇటీవల మరణించిన సిద్దిపేట మున్సిపాలిటీ నర్సాపూర్ డబుల్ బెడ్ రూమ్ లో మృతిని నిరుపేద కుటుంబానికి ఎర్రబోలు రాజారెడ్డి తరఫున వారికుటుంబానికిఆర్థిక సహాయం అందించడం జరిగింది. వెంటనే స్పందించి తక్షణ సహాయంగా ఆ కుటుంబానికీ నిత్యావసర సరకులు అందించడం జరిగింది. ఈ సందర్బంగా రాజారెడ్డి మాట్లాడుతూ కష్టం లో ఉన్న కుటుంబా లకు తన వంతు చిరు సహాయం చేయడం లో తానేప్పుడు ముందు ఉంటానని ఇదివరకు కూడా అనేక కుటుంబా లకు సహాయం అందించడం జరిగింది అని చెప్పడం జరిగింది. ...