చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎడ్లపల్లి సతీష్
చిట్యాల మనప్రజాప్రతినిధి//ఆగస్టు 28 చిట్యాల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా వై. సతీష్ (ఎడ్లపల్లి సతీష్) బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా సీఐ సతీష్ మాట్లాడుతూ:శాంతిభద్రతల పరిరక్షణ: సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం: జూదం, అక్రమ మద్యం, గంజాయి, ఇసుక అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.ప్రజల సమస్యల పరిష్కారం: ఠాణాకు వచ్చే...