కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలుకొలనూరులో కాంగ్రెస్ జెండా ఎగిరింది.

•రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వానికి పెరుగుతున్న ఆదరణమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్23రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ బలం చేకూరింది. వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్, బీఎస్పీ గ్రామ శాఖ అధ్యక్షుడు మెరుగు వెంకటేశం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మెరుగు దేవయ్య, ప్రశాంత్, వార్డు సభ్యులు పల్లె పరమేశ్వర్, ఎర్ర కావ్యలు,...