Friday, February 27, 2026
ads
Homeతెలంగాణమిషన్ భగీరథ నీరు రోడ్డు పాలు ...

మిషన్ భగీరథ నీరు రోడ్డు పాలు …

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా అల్లాదుర్గం//మనప్రజాప్రతినిధి:

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ చౌరస్తా వద్ద రోడ్డుపై నీరు వృధా పోతున్న పట్టించుకోకుండా మిషన్ భగీరథ అధికారులు ఏం చేస్తున్నారు. ఈ వాటర్ గడి పెద్దాపూర్ తండా ముస్లాపూర్ ,ముస్లాపూర్ తాండ, రామ్సన్ పల్లి తండా గ్రామ ప్రజలకు నీటి సమస్య ఏర్పడుతుంది వచ్చేది ఎండాకాలం కావున అధికారులు స్పందించి ఈ లీకేజీ ను పూర్తి చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular