మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 28:
నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 1వ వార్డు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రుక్మిణి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.1వ వార్డు చాంద్ఖాన్ పల్లికి చెందిన ర్యాకల రుక్మిణి భర్త ర్యాకల గోపాల్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మున్సిపల్ సమావేశ మందిరంలో అందజేశారు.

