గుంటూరు,జనవరి 5:(మనప్రజాప్రతినిధి):గుంటూరు నగరంలోని శ్రీ సత్య సాయి స్పిరిచ్యువల్ సిటీలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేసి ఆహ్వానం పలుకుతున్న గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని)
సీఎం కు ఘన స్వాగతం
0
8
RELATED ARTICLES

