BUSINESS
తలపా దామోదరం రెడ్డి చేతుల మీదుగా కుషాల్ జ్యువెలరీ షోరూం ఘనంగా ప్రారంభం
ప్రజా ప్రతినిధి – శ్రీకాళహస్తిశ్రీకాళహస్తి పట్టణంలో ఆధునిక డిజైన్లతో, అన్ని రకాల ఆభరణాలు అందుబాటులో ఉంచుతూ నూతనంగా ఏర్పాటు చేసిన కుషాల్ జ్యువెలరీ షోరూంను బుధవారం ప్రముఖ నేత తలపా దామోదరం రెడ్డి...
వడ్డీ రేట్లపై గవర్నర్ కీలక సంకేతాలు..
ముంబై, నవంబర్, 25,మనప్రజాప్రతినిధి:దేశవ్యాప్తంగా లక్షలాది మంది రుణగ్రహీతలకు త్వరలోనే ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశాలు ఉన్నాయని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు....
డిసెంబర్లో బ్యాంకులకు 16 రోజులు సెలవులు..
హైదరాబాద్, నవంబర్ 25,మనప్రజాప్రతినిధి:రోజూ బ్యాంకుల్లో లావాదేవీలు జరిపే వారికి డిసెంబరు నెల కాస్త అప్రమత్తంగా ప్లాన్ చేసుకోవాల్సిన నెలగా నిలవబోతోంది. నెల మొత్తం 31 రోజుల్లో ఏకంగా 16 రోజులు బ్యాంకులు పనిచేయని...
యాపిల్ సేల్స్ విభాగంలో ఉద్యోగుల కోత
హైదరాబాద్, నవంబర్ 25, మనప్రజాప్రతినిధి:ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగం ఆర్థిక ఒత్తిడులతో కుదేలవుతున్న వేళ, ప్రముఖ కంపెనీలు ఖర్చులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్,...
గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ… సగం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు
కాలుష్య తీవ్రతతో ప్రభుత్వ అత్యవసర చర్యలుప్రైవేట్ కంపెనీలకు కొత్త గైడ్లైన్స్ అమలు నిరసనల మధ్య పోలీసుల కఠిన చర్యలుఢిల్లీ, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు దారుణంగా...





